Posts

సిల్వర్ స్క్రీన్‌పై పల్లెటూరి సంతకం.. దర్శకేంద్రుడు భారతీరాజా (1941 - 2026)

Image
  సిల్వర్ స్క్రీన్‌పై పల్లెటూరి సంతకం.. దర్శకేంద్రుడు భారతీరాజా (1941 - 2026) సినిమా అంటే నాలుగు గోడల మధ్య సెట్లు వేసి తీసే రంగుల ప్రపంచం అనుకుంటున్న రోజుల్లో... కెమెరాను పల్లెటూరి బాటల వైపు నడిపించిన మహానాయకుడు భారతీరాజా. మట్టి వాసనను, పల్లెటూరి మనుషుల మధ్య ఉండే కల్మషం లేని బంధాలను వెండితెరపై ఆవిష్కరించి, సామాన్యుడిని కథానాయకుడిని చేసిన క్రాంతదర్శి ఆయన. తమిళంలో ఆయన సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు, కానీ తెలుగు సినిమాతో, తెలుగు ప్రేక్షకులతో ఆయనకు ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనది. ఆయన మనల్ని విడిచివెళ్లినా, ఆయన వదిలివెళ్లిన దృశ్యకావ్యాలు తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. తెలుగులో భారతీరాజా ‘సంతకం’: క్లాసిక్ చిత్రాల చరిత్ర భారతీరాజా గారు నేరుగా తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా, అవి సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం శతాబ్దాల కాలం నిలిచేలా ఉంటుంది. అలాగే ఆయన తమిళంలో తీసిన ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెలుగులో డబ్ అయి ఇక్కడి ప్రేక్షకులని అలరించాయి. 1. పదహారేళ్ల వయసు (1978) – ఒక ట్రెండ్ సెట్టర్ తమిళంలో తను తీసిన ఐకానిక్ హిట్ ‘పదినారు వయదినిలే’ చిత్రాన్ని తెలుగులో...

నయన్‌కు షాక్ ఇచ్చిన రష్మిక! | ₹15 కోట్లా? | Tollywood Talk Show

Image
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిషల రెమ్యునరేషన్ రికార్డులను ఒక యంగ్ హీరోయిన్ తిరగరాసిందా? టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. సీనియర్ హీరోయిన్లను దాటేసి, ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచిందనే వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంత? రష్మిక ఒక్కో సినిమాకు ఎంత డిమాండ్ చేస్తోంది? క్లియర్ కట్ అనాలిసిస్ చూద్దాం! గత కొన్ని ఏళ్లుగా సౌత్ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ గా నయనతార ఒక్కో సినిమాకు ₹9 కోట్ల నుండి ₹12 కోట్ల వరకు తీసుకుంటూ టాప్‌లో ఉండేవారు. అలాగే సీనియర్ బ్యూటీ త్రిష కూడా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో 'పొన్నియిన్ సెల్వన్', 'లియో' మరియు చిరంజీవి గారి 'విశ్వంభర' సినిమాలకు దాదాపు ₹10 నుండి ₹12 కోట్ల వరకు వసూలు చేస్తూ దూసుకుపోతున్నారు. కానీ, ఇప్పుడు రష్మిక మందన్న వీరందరినీ దాటేసి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. లేటెస్ట్ ట్రేడ్ టాక్ ప్రకారం, బాలీవుడ్‌లో రాబోతున్న ...

పెద్ది’ వివాదం: జాన్వీ కపూర్ పాత్రపై ఆషికా రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు.. డైరెక్టర్ క్షమాపణలు!

Image
పెద్ది’ వివాదం: జాన్వీ కపూర్ పాత్రపై ఆషికా రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు.. డైరెక్టర్ క్షమాపణలు! మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా, ప్రస్తుతం ఒక పెద్ద సోషల్ మీడియా కాంట్రవర్సీలో చిక్కుకుంది. సినిమాలో హీరోయిన్ పాత్రను మితిమీరిన గ్లామరైజ్ (Objectification) చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వివాదంపై హీరోయిన్ ఆషికా రంగనాథ్ గళం విప్పడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అసలు వివాదం ఏమిటి? సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర చుట్టూ ఉన్న కొన్ని సీన్లు మరియు కెమెరా యాంగిల్స్ తీవ్ర విమర్శలకు దారితీశాయి. మితిమీరిన గ్లామర్ ప్రదర్శన: సినిమాలో హీరో, హీరోయిన్ ముఖ అందాన్ని వర్ణిస్తున్నప్పుడు కూడా కెమెరా మాత్రం ఆమె శరీర భాగాలపైనే జూమ్ చేస్తూ చూపించారని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నో-కన్సెంట్ (సమ్మతి లేని) సీన్లు: సినిమాలో హీరోయిన్‌కు ఇష్టం లేకపోయినా హీరో వెంటపడటం, పవర్ కట్ అయిన సమయంలో ఆమె ప్రమేయం లే...

Irumudi Glimpse Review | Tollywood Talk Show

Image
ఇరుముడి మన మాస్ మహారాజ్ నుంచి వస్తున్న ఒక్క ప్రయోగాత్మిక చిత్రం. ఇదేం అంత ప్రయోగంగా లేదు కదా అంటే మాస్ మహారాజ్ అంటే మాస్ యాక్షన్ , డైరెక్టర్ శివ నిర్వాణ అంటే లవ్ అండ్ ఫ్యామిలీ మూవీస్ కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి వీళ్ళ కాంబోలో మూవీ అంటే ఐతే లవ్ స్టోరీ అవ్వాలి లేదా మాస్ మూవీ పడాలి కానీ ఈ రెండిటికి  డిఫరెంట్ గా ఉంది ఈ రోజు రిలీజ్ అయ్యిన ఇరుముడి గ్లింప్స్... గ్లింప్స్ లో రవితేజ గారు సాధారణ మిడిల్ ఏజ్ మ్యాన్ ల కనిపించారు.అందులోనూ కూతురు అంటే ప్రాణం ఇచ్చే మిడిల్ క్లాస్ ఫాదర్ లా కనిపిస్తూనే కూతురి కోసం ఎంతకైనా తెగించే తండ్రిలా కూడా చూపించారు...ఇంకా కూతురు "మందు మానే నాన్న" అని కూతురు అడిగినదానికి సాధనంగా కూతురుతో పాటు తండ్రి కూడా ఇరుముడి మాల వేస్తున్నారు అన్నట్టు గ్లింప్స్ లో చూపించారు.. ఇంకా ఈ మూవీకి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం.. గ్లింప్స్ లో రవితేజ గారు కొత్తగా కాకపోయినా డిఫరెంట్ గా కనిపించారు.ఈ మూవీతో రవితేజ గారు కాం బ్యాక్ ఇవ్వడం కాయం అనిపిస్తుంది.. రవితేజ గారి ఇరుముడి గ్లింప్స్ మీరు చూస్తే మీ ఒపినియన్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి బాస్...

Blast Zone Telugu Review | Blast Zone | Tollywood Talk Show

Image
బ్లాస్ట్ జోన్ చాలా కాలం తరువాత యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ హీరోగా వచ్చిన మూవీ ట్రైలర్ తో మూవీ మీద పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యింది. ఇంకా ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ గారు ఈ మూవీని ప్రమోట్ చెయ్యడం తో మూవీకి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అనిపిస్తుంది... స్టోరీ విషయానికి వెళ్తే రాజారాం ఫ్యామిలీ తో కలిసి సామాన్య జీవితం సాగిస్తుంటారు ఐతే అనుకోని సంఘటనల మధ్య అతని చెల్లి చనిపోతుంది.చెల్లికి జరిగిన విషాదం కుతురికి జరగకూడదు అని   చిన్నప్పటి నుండి కూతురికి కరాటే ట్రైనింగ్ ఇస్తాడు...ఇదే టైమ్ లో సమస్య వస్తె పక్క వాళ్ళకి కూడా అండగా నిలబడాలి అని రాజారాం చెప్పిన మాట కోసం నీలా ఒక్క స్టూడెంట్ నీ కాపాడడానికి వెళ్ళి అనుకోని ప్రాబ్లమ్స్ లో చిక్కుకుంటుంది.ఇంకా నీలా ఆ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడింది.. కూతుర్ని రాజారాం ఎలా కాపాడుకున్నాడు అనేది మూవీ.... యాక్టర్స్ విషయానికి వస్తె యాక్షన్ విషయంలో అర్జున్ గారికి సపరేట్ గ్రేస్ ఉంది అయితే యాక్షన్ చూసి చాలా కాలం అయింది.. ఈ మూవీలో ఆ లోటు తీరిపోయింది.. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఫాదర్ రోల్ లో కూడా అర్జున్ గారు మెప్పించారు అని చెప్పాలి...ఇంక...

మళ్లీ మారిన ఎల్లమ్మ | Tollywood Talk Show| Entertainment news

Image
బలగం మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ వేణు గారు ఆ తరువాత డ్రీమ్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ మూవీ స్టోరీ రెడీ చేశారు.. దీనికి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..ఐతే మొదట ఈ మూవీలో హీరోగా నాని గారిని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల నాని గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు..  తరువాత నితిన్ గారు హీరోగా చేస్తున్నారు అని అఫిషియల్ అనౌన్స్ చేయాలి అనుకున్నారు కానీ నీతిని గారు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.. ఇలా మొదట్లో హీరోలతో సమస్య వచ్చిన ఫైనల్ గా ఎవరు ఊహించని విధంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారి అని అనౌన్స్ చేశారు... ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఐతే ఇప్పుడు మళ్ళీ సమస్య స్టార్ట్ అయ్యింది.. ఈ మూవీకి మొదట సాయి పల్లవి గారిని అనుకున్నారు. ఆ తరువాత కీర్తి సురేష్ గారు కన్ఫర్మ్ అని వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు కీర్తి సురేష్ గారు కూడా మూవీ నుంచి తప్పుకున్నారు అని అవిడ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ గారి నీ తీసుకుంటున్నారు అని టాక్... మృణాల్ ఠాకూర్ గారు అయిన ఫైనల్ ఐతే ...

ఆ సినిమా లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి..వాసుకి || Tollywood Talk Show

Image
వాసుకి గారు తొలిప్రేమ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్... ఆ తరువాత కొంతకాలం ఇండస్ట్రీలో కనిపించలేదు కానీ 90s వెబ్సైరీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ అటెన్షన్ కొట్టేశారు.. ఇప్పుడు ఫ్యామిలీ మూవీస్ అంటే వాసుకి గారు కంపల్సరీ అయిపోయారు...  అయితే అవిడ యాక్ట్ చేస్తున్న మూవీ "సమ్మర్ హాలిడేస్" అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ లో అవిడ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే గతంలో రాహుల్ రవీంద్ర గారి డైరెక్షన్లో రష్మిక మందన్న గారు యాక్ట్ చేసిన " ది గర్ల్ ఫ్రెండ్" మూవీ అవిడ నటించిన సమ్మర్ హాలిడేస్ లాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావాలి అని ఆమె మాట్లాడారు..నిజానికి గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఈ సమ్మర్ హాలిడేస్ మూవీకి ప్రొడ్యూసర్ ఒక్కరే అవ్వడం వల్ల ఇలాంటి వాక్యాలు చేశారు.... ఐతే గర్ల్ ఫ్రెండ్ మూవీస్ స్త్రీ పక్షపాత మూవీ అని కేవలం స్త్రీల కోసం తీసిన మూవీ అని  మగాళ్లు అంత మార్కులు లా చూపించారు అని నెగిటివిటీ ఉన్న మూవీని వెనక వేసుకురవరడం కరెక్ట్ కాదు అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.. నిజానికి "ది గర్ల్ ఫ్రెండ్" మూవీ డీసె...