పోస్ట్‌లు

Movie Updates లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నయన్‌కు షాక్ ఇచ్చిన రష్మిక! | ₹15 కోట్లా? | Tollywood Talk Show

చిత్రం
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిషల రెమ్యునరేషన్ రికార్డులను ఒక యంగ్ హీరోయిన్ తిరగరాసిందా? టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. సీనియర్ హీరోయిన్లను దాటేసి, ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచిందనే వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంత? రష్మిక ఒక్కో సినిమాకు ఎంత డిమాండ్ చేస్తోంది? క్లియర్ కట్ అనాలిసిస్ చూద్దాం! గత కొన్ని ఏళ్లుగా సౌత్ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ గా నయనతార ఒక్కో సినిమాకు ₹9 కోట్ల నుండి ₹12 కోట్ల వరకు తీసుకుంటూ టాప్‌లో ఉండేవారు. అలాగే సీనియర్ బ్యూటీ త్రిష కూడా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో 'పొన్నియిన్ సెల్వన్', 'లియో' మరియు చిరంజీవి గారి 'విశ్వంభర' సినిమాలకు దాదాపు ₹10 నుండి ₹12 కోట్ల వరకు వసూలు చేస్తూ దూసుకుపోతున్నారు. కానీ, ఇప్పుడు రష్మిక మందన్న వీరందరినీ దాటేసి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. లేటెస్ట్ ట్రేడ్ టాక్ ప్రకారం, బాలీవుడ్‌లో రాబోతున్న ...

పెద్ది’ వివాదం: జాన్వీ కపూర్ పాత్రపై ఆషికా రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు.. డైరెక్టర్ క్షమాపణలు!

చిత్రం
పెద్ది’ వివాదం: జాన్వీ కపూర్ పాత్రపై ఆషికా రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు.. డైరెక్టర్ క్షమాపణలు! మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా, ప్రస్తుతం ఒక పెద్ద సోషల్ మీడియా కాంట్రవర్సీలో చిక్కుకుంది. సినిమాలో హీరోయిన్ పాత్రను మితిమీరిన గ్లామరైజ్ (Objectification) చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వివాదంపై హీరోయిన్ ఆషికా రంగనాథ్ గళం విప్పడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అసలు వివాదం ఏమిటి? సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర చుట్టూ ఉన్న కొన్ని సీన్లు మరియు కెమెరా యాంగిల్స్ తీవ్ర విమర్శలకు దారితీశాయి. మితిమీరిన గ్లామర్ ప్రదర్శన: సినిమాలో హీరో, హీరోయిన్ ముఖ అందాన్ని వర్ణిస్తున్నప్పుడు కూడా కెమెరా మాత్రం ఆమె శరీర భాగాలపైనే జూమ్ చేస్తూ చూపించారని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నో-కన్సెంట్ (సమ్మతి లేని) సీన్లు: సినిమాలో హీరోయిన్‌కు ఇష్టం లేకపోయినా హీరో వెంటపడటం, పవర్ కట్ అయిన సమయంలో ఆమె ప్రమేయం లే...

Irumudi Glimpse Review | Tollywood Talk Show

చిత్రం
ఇరుముడి మన మాస్ మహారాజ్ నుంచి వస్తున్న ఒక్క ప్రయోగాత్మిక చిత్రం. ఇదేం అంత ప్రయోగంగా లేదు కదా అంటే మాస్ మహారాజ్ అంటే మాస్ యాక్షన్ , డైరెక్టర్ శివ నిర్వాణ అంటే లవ్ అండ్ ఫ్యామిలీ మూవీస్ కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి వీళ్ళ కాంబోలో మూవీ అంటే ఐతే లవ్ స్టోరీ అవ్వాలి లేదా మాస్ మూవీ పడాలి కానీ ఈ రెండిటికి  డిఫరెంట్ గా ఉంది ఈ రోజు రిలీజ్ అయ్యిన ఇరుముడి గ్లింప్స్... గ్లింప్స్ లో రవితేజ గారు సాధారణ మిడిల్ ఏజ్ మ్యాన్ ల కనిపించారు.అందులోనూ కూతురు అంటే ప్రాణం ఇచ్చే మిడిల్ క్లాస్ ఫాదర్ లా కనిపిస్తూనే కూతురి కోసం ఎంతకైనా తెగించే తండ్రిలా కూడా చూపించారు...ఇంకా కూతురు "మందు మానే నాన్న" అని కూతురు అడిగినదానికి సాధనంగా కూతురుతో పాటు తండ్రి కూడా ఇరుముడి మాల వేస్తున్నారు అన్నట్టు గ్లింప్స్ లో చూపించారు.. ఇంకా ఈ మూవీకి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం.. గ్లింప్స్ లో రవితేజ గారు కొత్తగా కాకపోయినా డిఫరెంట్ గా కనిపించారు.ఈ మూవీతో రవితేజ గారు కాం బ్యాక్ ఇవ్వడం కాయం అనిపిస్తుంది.. రవితేజ గారి ఇరుముడి గ్లింప్స్ మీరు చూస్తే మీ ఒపినియన్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి బాస్...

మళ్లీ మారిన ఎల్లమ్మ | Tollywood Talk Show| Entertainment news

చిత్రం
బలగం మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ వేణు గారు ఆ తరువాత డ్రీమ్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ మూవీ స్టోరీ రెడీ చేశారు.. దీనికి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..ఐతే మొదట ఈ మూవీలో హీరోగా నాని గారిని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల నాని గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు..  తరువాత నితిన్ గారు హీరోగా చేస్తున్నారు అని అఫిషియల్ అనౌన్స్ చేయాలి అనుకున్నారు కానీ నీతిని గారు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.. ఇలా మొదట్లో హీరోలతో సమస్య వచ్చిన ఫైనల్ గా ఎవరు ఊహించని విధంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారి అని అనౌన్స్ చేశారు... ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఐతే ఇప్పుడు మళ్ళీ సమస్య స్టార్ట్ అయ్యింది.. ఈ మూవీకి మొదట సాయి పల్లవి గారిని అనుకున్నారు. ఆ తరువాత కీర్తి సురేష్ గారు కన్ఫర్మ్ అని వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు కీర్తి సురేష్ గారు కూడా మూవీ నుంచి తప్పుకున్నారు అని అవిడ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ గారి నీ తీసుకుంటున్నారు అని టాక్... మృణాల్ ఠాకూర్ గారు అయిన ఫైనల్ ఐతే ...